షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వీట్లు అందజేత
- April 12, 2024
షార్జా: పవిత్ర రమదాన్ మాసం ముగింపు సందర్భంగా షార్జా విమానాశ్రయం ప్రయాణికులతో ఈద్ అల్ ఫితర్ వేడుకలను జరుపుకుంది. విమానాశ్రయంలోని ఉద్యోగులు ఈద్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రయాణికులకు స్వీట్లు అందించారు. షార్జా విమానాశ్రయంలో ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







