షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వీట్లు అందజేత
- April 12, 2024
షార్జా: పవిత్ర రమదాన్ మాసం ముగింపు సందర్భంగా షార్జా విమానాశ్రయం ప్రయాణికులతో ఈద్ అల్ ఫితర్ వేడుకలను జరుపుకుంది. విమానాశ్రయంలోని ఉద్యోగులు ఈద్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రయాణికులకు స్వీట్లు అందించారు. షార్జా విమానాశ్రయంలో ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









