షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వీట్లు అందజేత
- April 12, 2024షార్జా: పవిత్ర రమదాన్ మాసం ముగింపు సందర్భంగా షార్జా విమానాశ్రయం ప్రయాణికులతో ఈద్ అల్ ఫితర్ వేడుకలను జరుపుకుంది. విమానాశ్రయంలోని ఉద్యోగులు ఈద్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రయాణికులకు స్వీట్లు అందించారు. షార్జా విమానాశ్రయంలో ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..