1200మంది విద్యార్థులను రక్షించిన పోలీసులు..!
- April 15, 2024
మస్కట్: వర్షపు నీటి మట్టం పెరగడంతో నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,000 మందికి పైగా స్టూడెంట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. "నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ టీమ్లు, సంబంధిత అధికారులు మరియు పౌరుల సహకారంతో వర్షపు నీటి మట్టం పెరిగిన తర్వాత అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









