1200మంది విద్యార్థులను రక్షించిన పోలీసులు..!
- April 15, 2024
మస్కట్: వర్షపు నీటి మట్టం పెరగడంతో నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,000 మందికి పైగా స్టూడెంట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. "నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ టీమ్లు, సంబంధిత అధికారులు మరియు పౌరుల సహకారంతో వర్షపు నీటి మట్టం పెరిగిన తర్వాత అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







