1200మంది విద్యార్థులను రక్షించిన పోలీసులు..!
- April 15, 2024మస్కట్: వర్షపు నీటి మట్టం పెరగడంతో నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,000 మందికి పైగా స్టూడెంట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. "నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ టీమ్లు, సంబంధిత అధికారులు మరియు పౌరుల సహకారంతో వర్షపు నీటి మట్టం పెరిగిన తర్వాత అల్ ముదైబిలోని విలాయత్లోని పాఠశాల నుండి 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!