యూఏఈలో అస్థిర వాతావరణం.. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్
- April 16, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా యూఏఈలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ ను అందించాలని ఆదేశించింది. ఎమిరేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 16 మరియు ఏప్రిల్ 17న అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి భద్రత కల్పించాలను సూచించారు. అంతకుముందు, రస్ అల్ ఖైమాలోని స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు బృందం ఎమిరేట్లోని ప్రభుత్వ సంస్థల కోసం ఆన్లైన్ లెర్నింగ్ అందించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్