సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- April 17, 2024కువైట్: సాల్మియా ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ కిరాణా షాపులలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ఈజిప్షియన్లను క్రిమినల్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డ సీసీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్మియా ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుండి దొంగిలించారని అందులో చూపించారు. నిందితులపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వారిపై కేసులు నమోదు చేశామని, దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!