పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- April 18, 2024యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎమిరేట్స్ అల్లాడిపోతున్నది. ఈ నేపథ్యంలో పౌరులు మరియు నివాసితుల భద్రతే దేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత అని, దేశంలోని మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన అన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారుల సహకారంతో ప్రభావితమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ప్రజలందరి భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం