జనం కోసం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్: నటుడు భాను చందర్
- April 20, 2024
చెన్నై: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ వేరే లెవల్లో ఉంది. బస్సుయాత్ర చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేషాదరణ దక్కుతోంది. ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరోవైపు పలువురు నటులు కూడా జగన్పై తమకున్న ప్రేమని మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అలా సీనియర్ నటుడు భానుచందర్.. రాబోయే ఐదేళ్లకు కూడా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
'వచ్చే ఐదేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అవుతారు. ఎందుకంటే జనాలకు ఎంతో మేలు చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే సీఎం అవుతారు. అలానే జనం కోసం ఆలోచించే వ్యక్తి జగన్. రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుంది' అని నటుడు భానుచందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







