జనం కోసం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్: నటుడు భాను చందర్
- April 20, 2024చెన్నై: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ వేరే లెవల్లో ఉంది. బస్సుయాత్ర చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేషాదరణ దక్కుతోంది. ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరోవైపు పలువురు నటులు కూడా జగన్పై తమకున్న ప్రేమని మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అలా సీనియర్ నటుడు భానుచందర్.. రాబోయే ఐదేళ్లకు కూడా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
'వచ్చే ఐదేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అవుతారు. ఎందుకంటే జనాలకు ఎంతో మేలు చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే సీఎం అవుతారు. అలానే జనం కోసం ఆలోచించే వ్యక్తి జగన్. రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుంది' అని నటుడు భానుచందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం