కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- April 23, 2024అమరావతి: సిద్ధ యోగి గురు రామ్ రతన్ జీ 74వ జన్మదినం పురస్కరించుకుని మచిలీపట్నం దగ్గర గూడురు గురు దత్తక్షేత్రం లో మూడు రోజులు అనగా ఏప్రిల్ 20,21,22 తేదీలలో శ్రీ సాయి అహోరాత్రి మహాయజ్ఞం జరిగింది.రామ్ రతన్ జీ మహారాజ్ చే స్థాపించబడిన కె.ఎస్.ఎం సాయి నేత్రాలయమునకు మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్(కేంద్ర ప్రభత్వ సంస్థ)వారిచే 48లక్షల కంటి శస్త్ర చికిత్స పరికరమును కంటి ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ బి.మల్లికార్జున్ చే ప్రారంభించబడింది.ఈ కార్యక్రమములో రాజమాత శ్రీ విశుద్ధానంద భారతి మానసాదేవి చారిటబుల్ ట్రస్టీ గుడ్లవల్లేటి పవన్ కుమార్ మరియు సభ్యులు డి.అంకయ్య,డి.సాంబశివరావు,ఆర్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్