కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- April 23, 2024
అమరావతి: సిద్ధ యోగి గురు రామ్ రతన్ జీ 74వ జన్మదినం పురస్కరించుకుని మచిలీపట్నం దగ్గర గూడురు గురు దత్తక్షేత్రం లో మూడు రోజులు అనగా ఏప్రిల్ 20,21,22 తేదీలలో శ్రీ సాయి అహోరాత్రి మహాయజ్ఞం జరిగింది.రామ్ రతన్ జీ మహారాజ్ చే స్థాపించబడిన కె.ఎస్.ఎం సాయి నేత్రాలయమునకు మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్(కేంద్ర ప్రభత్వ సంస్థ)వారిచే 48లక్షల కంటి శస్త్ర చికిత్స పరికరమును కంటి ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.మజ్గూన్ డాక్ యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ బి.మల్లికార్జున్ చే ప్రారంభించబడింది.ఈ కార్యక్రమములో రాజమాత శ్రీ విశుద్ధానంద భారతి మానసాదేవి చారిటబుల్ ట్రస్టీ గుడ్లవల్లేటి పవన్ కుమార్ మరియు సభ్యులు డి.అంకయ్య,డి.సాంబశివరావు,ఆర్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









