ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- April 24, 2024మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ చారిత్రక పర్యటన.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అతని సమావేశం అభివృద్ధి చెందిన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చెప్పారు. రెండు దేశాల దృఢమైన సంబంధాలు, శాశ్వతమైన స్నేహం ఉందన్నారు. రాజకీయంగా, భద్రత పరంగా, సాంస్కృతికంగా మరియు సామాజికంగా వారిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలు.. రంగాలను మెరుగుపరిచే విధంగా రెండు దేశాల నాయకత్వాల ఆదేశాలను అమలు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మా సోదరులతో కలిసి పని చేస్తామని మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ