'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- April 24, 2024
యూఏఈ: గత కొన్ని రోజులుగా ఇల్లు లేదు అనే భావనలో మొహమ్మద్ ఉన్నాడు. ముహైస్నా 4లోని టవర్ నివాసితులలో అతను ఒకడు. ప్రస్తుతం అతని కుటుంబం అల్ నహ్దాలోని హోటల్ అపార్ట్మెంట్కు లో ఉంటున్నారు. “మాకు ఇప్పుడు ఇల్లు లేదు.’ అనే బాధ ఎక్కువగా ఉందన్నారు. ముహైస్నా 4లోని అల్ కసీర్ భవనంలోని 108 అపార్ట్మెంట్ల అద్దెదారులను శుక్రవారం భవనం నిర్మాణంలో దెబ్బతినడంతో ఖాళీ చేయించారు. భవనాన్ని మూసివేశారు. "100 కంటే ఎక్కువ కుటుంబాలు నిర్విరామంగా వసతి కోసం చూస్తున్నాయి.," అని అతను చెప్పాడు. మహ్మద్ ప్రకారం, సమీపంలోని హోటల్ అపార్ట్మెంట్లు కూడా వాటి ధరలను పెంచాయి. నివాసితుల ప్రకారం, వారి అపార్ట్మెంట్లోకి వెళ్లి అవసరమైన సామానులను తెచ్చుకునేందుకు రెండు వేర్వేరు రోజులలో ఒక్కొక్కరికి 10 నిమిషాలు కేటాయించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









