'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- April 24, 2024
యూఏఈ: గత కొన్ని రోజులుగా ఇల్లు లేదు అనే భావనలో మొహమ్మద్ ఉన్నాడు. ముహైస్నా 4లోని టవర్ నివాసితులలో అతను ఒకడు. ప్రస్తుతం అతని కుటుంబం అల్ నహ్దాలోని హోటల్ అపార్ట్మెంట్కు లో ఉంటున్నారు. “మాకు ఇప్పుడు ఇల్లు లేదు.’ అనే బాధ ఎక్కువగా ఉందన్నారు. ముహైస్నా 4లోని అల్ కసీర్ భవనంలోని 108 అపార్ట్మెంట్ల అద్దెదారులను శుక్రవారం భవనం నిర్మాణంలో దెబ్బతినడంతో ఖాళీ చేయించారు. భవనాన్ని మూసివేశారు. "100 కంటే ఎక్కువ కుటుంబాలు నిర్విరామంగా వసతి కోసం చూస్తున్నాయి.," అని అతను చెప్పాడు. మహ్మద్ ప్రకారం, సమీపంలోని హోటల్ అపార్ట్మెంట్లు కూడా వాటి ధరలను పెంచాయి. నివాసితుల ప్రకారం, వారి అపార్ట్మెంట్లోకి వెళ్లి అవసరమైన సామానులను తెచ్చుకునేందుకు రెండు వేర్వేరు రోజులలో ఒక్కొక్కరికి 10 నిమిషాలు కేటాయించారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







