సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- April 25, 2024కువైట్: సోషల్ మీడియా సైట్ స్నాప్చాట్ , X ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేసినందుకు కువైట్ బ్లాగర్కు క్రిమినల్ కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నివేదికల ప్రకారం, అతను కువైట్ మరియు ఎమిరేట్స్ పాలకులను, న్యాయవ్యవస్థను, కువైట్ జాతీయ జెండాను అవమానించాడని ఆరోపాంరు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గతంలో Twitter అని పిలిచే సోషల్ నెట్వర్కింగ్ సైట్ X ద్వారా స్నేహపూర్వక దేశంతో కువైట్ సంబంధాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు, ఫోటోలను ప్రచురించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపారు. న్యాయవ్యవస్థను, న్యాయ అధికారాన్ని అవమానించారని కూడా ఆయనపై అభియోగాలు మోపారు. అన్నింటిని పరిశీలించిన కోర్ట్ జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం