తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- April 26, 2024యూఏఈ: షార్జా తుఫాను ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చే వరకు పార్కింగ్ జరిమానాలు విధించబడవని అధికారికంగా ప్రకటించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన షార్జాలోని కొన్ని ప్రాంతాల్లో నో పార్కింగ్ జరిమానాలు జారీ చేయబడవని అధికార యంత్రాంగం వెల్లడించింది. రికార్డు వర్షాల సమయంలో ఎటువంటి పార్కింగ్ ఉల్లంఘనలను జారీ చేయలేదని షార్జా సిటీ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్