సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- April 29, 2024
మస్కట్: సౌదీ అరేబియా రాజ్యానికి చెందిన బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ (KSA)కు ప్రతినిధి బృందంతో ఆదివారం సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయీద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో ఆధునిక పద్ధతులతో పరిచయం పొందడానికి, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ద్వైపాక్షిక సందర్శనల ప్రాముఖ్యతను అల్ బుసైది చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ ప్రతినిధి బృందానికి ఒమన్లో అడ్మినిస్ట్రేటివ్ న్యాయవ్యవస్థ అభివృద్ధి గురించి వివరించారు. వారు సుప్రీంకోర్టును కూడా సందర్శించారు. వివిధ హాలులు మరియు సౌకర్యాలను వీక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు