కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- April 29, 2024
కువైట్: కువైట్ 2023 సంవత్సరంలో ప్రవాసుల నుండి రెమిటెన్స్ విలువలో తగ్గుదలని నమోదు చేసింది. నివేదికల ప్రకారం.. విదేశాలకు బదిలీల విలువ సుమారు 3.9 బిలియన్ దీనార్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 5.4 బిలియన్ దినార్లుగా ఉంది. రవాణా, ప్రయాణం, కమ్యూనికేషన్లు మరియు నిర్మాణ సేవలతో సహా నివాసితులు, నివాసేతరుల మధ్య సేవలకు సంబంధించిన లావాదేవీల నికర విలువ గత సంవత్సరం 5.1 బిలియన్ దినార్ల లోటుతో పోలిస్తే 5.8 బిలియన్ దినార్ల లోటును నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









