కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- April 29, 2024
కువైట్: కువైట్ 2023 సంవత్సరంలో ప్రవాసుల నుండి రెమిటెన్స్ విలువలో తగ్గుదలని నమోదు చేసింది. నివేదికల ప్రకారం.. విదేశాలకు బదిలీల విలువ సుమారు 3.9 బిలియన్ దీనార్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 5.4 బిలియన్ దినార్లుగా ఉంది. రవాణా, ప్రయాణం, కమ్యూనికేషన్లు మరియు నిర్మాణ సేవలతో సహా నివాసితులు, నివాసేతరుల మధ్య సేవలకు సంబంధించిన లావాదేవీల నికర విలువ గత సంవత్సరం 5.1 బిలియన్ దినార్ల లోటుతో పోలిస్తే 5.8 బిలియన్ దినార్ల లోటును నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









