కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- April 29, 2024
కువైట్: కువైట్ 2023 సంవత్సరంలో ప్రవాసుల నుండి రెమిటెన్స్ విలువలో తగ్గుదలని నమోదు చేసింది. నివేదికల ప్రకారం.. విదేశాలకు బదిలీల విలువ సుమారు 3.9 బిలియన్ దీనార్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 5.4 బిలియన్ దినార్లుగా ఉంది. రవాణా, ప్రయాణం, కమ్యూనికేషన్లు మరియు నిర్మాణ సేవలతో సహా నివాసితులు, నివాసేతరుల మధ్య సేవలకు సంబంధించిన లావాదేవీల నికర విలువ గత సంవత్సరం 5.1 బిలియన్ దినార్ల లోటుతో పోలిస్తే 5.8 బిలియన్ దినార్ల లోటును నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి







