కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- April 29, 2024
కువైట్: కువైట్ 2023 సంవత్సరంలో ప్రవాసుల నుండి రెమిటెన్స్ విలువలో తగ్గుదలని నమోదు చేసింది. నివేదికల ప్రకారం.. విదేశాలకు బదిలీల విలువ సుమారు 3.9 బిలియన్ దీనార్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 5.4 బిలియన్ దినార్లుగా ఉంది. రవాణా, ప్రయాణం, కమ్యూనికేషన్లు మరియు నిర్మాణ సేవలతో సహా నివాసితులు, నివాసేతరుల మధ్య సేవలకు సంబంధించిన లావాదేవీల నికర విలువ గత సంవత్సరం 5.1 బిలియన్ దినార్ల లోటుతో పోలిస్తే 5.8 బిలియన్ దినార్ల లోటును నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







