వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- April 30, 2024
మస్కట్: విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు మరియు నివాసితులను కోరింది. బాధితుల బ్యాంక్ డేటాను తెలుసుకొని, వారి డబ్బును దొంగిలించేందుకు వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాహనాల అమ్మకానికి సంబంధించిన ప్రకటనలలో అనేక నకిలీ ప్రకటనల సర్క్యులేషన్ను గమంచినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ తెలిపింది. విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులందరికీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









