వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- April 30, 2024
మస్కట్: విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు మరియు నివాసితులను కోరింది. బాధితుల బ్యాంక్ డేటాను తెలుసుకొని, వారి డబ్బును దొంగిలించేందుకు వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాహనాల అమ్మకానికి సంబంధించిన ప్రకటనలలో అనేక నకిలీ ప్రకటనల సర్క్యులేషన్ను గమంచినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ తెలిపింది. విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులందరికీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







