వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- April 30, 2024
మస్కట్: విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు మరియు నివాసితులను కోరింది. బాధితుల బ్యాంక్ డేటాను తెలుసుకొని, వారి డబ్బును దొంగిలించేందుకు వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాహనాల అమ్మకానికి సంబంధించిన ప్రకటనలలో అనేక నకిలీ ప్రకటనల సర్క్యులేషన్ను గమంచినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ తెలిపింది. విశ్వసనీయత లేని వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాను బహిర్గతం చేయవద్దని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులందరికీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







