రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- May 01, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం మొదటి లాజిస్టిక్స్ డేని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుక లాజిస్టిక్స్ రంగంలో 2024లో అమలు చేయబోయే 6 కార్యక్రమాలను ప్రకటించారు. రెండు సంవత్సరాల పాటు మస్కట్ మరియు సలాలా నగరాలలో ప్రజా రవాణా నెట్వర్క్ ద్వారా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నారు. అదే విధంగా లాజిస్టిక్స్ రంగంలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మూడవ దశ వర్క్షాప్లు, క్లినిక్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా "లాజిస్టిక్స్ సెక్టార్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు" విజేతలను ప్రకటించారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









