ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- May 05, 2024రియాద్: ఇటీవలి సంఘటన తర్వాత గత ఐదు రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 69 మంది సౌదీ జాతీయులు మరియు ఆరుగురు నివాసితులతో కలిపి మొత్తం 75 కేసులను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 50 మంది వ్యక్తులు బోటులిజం ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతున్నారని, వారిలో 43 మంది కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మిగిలిన కేసులలో 11 సాధారణ ఆసుపత్రి గదులలో, 20 ఇంటెన్సివ్ కేర్లో ఉండగా.. ఒకరు మరణించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ మరియు సంరక్షణ అందించడం కొనసాగిస్తుందని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి