ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- May 05, 2024
రియాద్: ఇటీవలి సంఘటన తర్వాత గత ఐదు రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 69 మంది సౌదీ జాతీయులు మరియు ఆరుగురు నివాసితులతో కలిపి మొత్తం 75 కేసులను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 50 మంది వ్యక్తులు బోటులిజం ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతున్నారని, వారిలో 43 మంది కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మిగిలిన కేసులలో 11 సాధారణ ఆసుపత్రి గదులలో, 20 ఇంటెన్సివ్ కేర్లో ఉండగా.. ఒకరు మరణించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ మరియు సంరక్షణ అందించడం కొనసాగిస్తుందని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







