ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- May 05, 2024
రియాద్: ఇటీవలి సంఘటన తర్వాత గత ఐదు రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 69 మంది సౌదీ జాతీయులు మరియు ఆరుగురు నివాసితులతో కలిపి మొత్తం 75 కేసులను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 50 మంది వ్యక్తులు బోటులిజం ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతున్నారని, వారిలో 43 మంది కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మిగిలిన కేసులలో 11 సాధారణ ఆసుపత్రి గదులలో, 20 ఇంటెన్సివ్ కేర్లో ఉండగా.. ఒకరు మరణించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ మరియు సంరక్షణ అందించడం కొనసాగిస్తుందని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!









