సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు

- May 05, 2024 , by Maagulf
సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు

దోహా: రవాణా మంత్రిత్వ శాఖ బృందం పర్యాటక, సముద్ర నౌకలపై తనిఖీలు చేపట్టింది.  అల్ వక్రా టెర్మినల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  సముద్ర రవాణా సాధనాలు సముద్ర భద్రతను నిర్ధారించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి తనిఖీ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నౌకల్లోని భద్రతా పరికరాలు, సాధనాలను అధికారులు పరిశీలించారు. అలాగే నౌక కెప్టెన్లు వర్తించే చట్టాలు మరియు నిర్ణయాల నిబంధనలకు అనుగుణంగా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండేలా అవగాహన కల్పించారు.  ఈ ప్రచారం ఖతారీ జలాలపై సముద్ర నావిగేషన్ యొక్క భద్రతను పెంపొందించడానికి, అదే విధంగా సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి ప్రచారం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com