సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- May 05, 2024
దోహా: రవాణా మంత్రిత్వ శాఖ బృందం పర్యాటక, సముద్ర నౌకలపై తనిఖీలు చేపట్టింది. అల్ వక్రా టెర్మినల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర రవాణా సాధనాలు సముద్ర భద్రతను నిర్ధారించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి తనిఖీ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నౌకల్లోని భద్రతా పరికరాలు, సాధనాలను అధికారులు పరిశీలించారు. అలాగే నౌక కెప్టెన్లు వర్తించే చట్టాలు మరియు నిర్ణయాల నిబంధనలకు అనుగుణంగా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండేలా అవగాహన కల్పించారు. ఈ ప్రచారం ఖతారీ జలాలపై సముద్ర నావిగేషన్ యొక్క భద్రతను పెంపొందించడానికి, అదే విధంగా సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి ప్రచారం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







