సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- May 05, 2024
దోహా: రవాణా మంత్రిత్వ శాఖ బృందం పర్యాటక, సముద్ర నౌకలపై తనిఖీలు చేపట్టింది. అల్ వక్రా టెర్మినల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర రవాణా సాధనాలు సముద్ర భద్రతను నిర్ధారించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి తనిఖీ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నౌకల్లోని భద్రతా పరికరాలు, సాధనాలను అధికారులు పరిశీలించారు. అలాగే నౌక కెప్టెన్లు వర్తించే చట్టాలు మరియు నిర్ణయాల నిబంధనలకు అనుగుణంగా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండేలా అవగాహన కల్పించారు. ఈ ప్రచారం ఖతారీ జలాలపై సముద్ర నావిగేషన్ యొక్క భద్రతను పెంపొందించడానికి, అదే విధంగా సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి ప్రచారం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







