కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
కువైట్: కువైట్ టవర్స్ టిక్కెట్ను ఫోర్జరీ చేసి KD 29,000 తస్కరించినందుకు కువైట్ క్రిమినల్ కోర్ట్ ఈజిప్టు ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. అతను దాదాపు KD 29,000 విలువైన కువైట్ టవర్ నకిలీ టిక్కెట్లను ముద్రించి రెండేళ్లలో వాటిని విక్రయించాడు. అతను డేటాబేస్లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను కూడా తారుమారు చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!