అల్ దఖిలియాలో పురావస్తు ప్రదర్శన ప్రారంభం
- May 22, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో పురావస్తు పరిశోధనల శాశ్వత ప్రదర్శన ప్రారంభమైంది. ఇది సందర్శకులను పెద్ద సంఖ్యలో పురావస్తు పరిశోధనలు, పురాతన సేకరణల అరుదైన వాటి గురించి తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గవర్నరేట్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ అలీ బిన్ సయీద్ అల్ అదావీ తెలిపారు. అల్ దఖిలియా గవర్నరేట్లోని వారసత్వం మరియు పర్యాటక శాఖలోని పురాతన వస్తువులు, వివిధ రకాల కుండలు, ఇనుప వస్తువులతో సహా అరుదైన కళాఖండాలు ప్రదర్శనలో ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









