దుబాయ్ విజిట్ వీసా.. Dh3,000 నగదు, రిటర్న్ టిక్కెట్లు క్యారీ..!
- May 24, 2024
దుబాయ్: దుబాయ్ విజిట్ వీసాలపై ఎమిరేట్కు వచ్చే ముందు ప్రయాణికులు 3,000 దిర్హామ్ నగదు, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్ మరియు వసతికి సంబంధించిన రుజువులను తీసుకెళ్లాలని టూరిజం ఏజెన్సీలు తెలిపాయి. అధికారులు ఖచ్చితమైన ప్రవేశ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. సరైన డాక్యుమెంట్లను క్యారీ చేయని ప్రయాణికులు కొందరు ప్రయాణీకులు ఇండియన్ విమానాశ్రయాలలో నిలిపివేయగా, మరికొందరిని విమానాలు ఎక్కడానికి నిరాకరించారు. ఇంకోందరు దుబాయ్లోని విమానాశ్రయాలకు చేరుకోగానే అధికారులు అడ్డుకున్నారని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









