ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ
- May 24, 2024
మస్కట్: బ్యాంక్ ఉద్యోగి పేరిట మహిళను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అని చెప్పి బాధిత మహిళ నుంచి వన్ టైమ్ పిన్ (OTP) తెలుసుకొని, వారి అకౌంట్ నుంచి OMR 10,000 విత్డ్రా చేసుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. “బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు నమ్మించి ఒక మహిళను మోసం చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతను తన సమాచారాన్ని బ్యాంక్తో అప్డేట్ చేయమని మరియు అతనికి OTPని చెప్పాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన బాధిత మహిళ ఓటీపీ చెప్పగానే, ఆమె అకౌంట్ నుంచి OMR 10,000 కంటే ఎక్కువ మొత్తం విత్డ్రా అయింది." అని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







