ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ
- May 24, 2024
మస్కట్: బ్యాంక్ ఉద్యోగి పేరిట మహిళను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అని చెప్పి బాధిత మహిళ నుంచి వన్ టైమ్ పిన్ (OTP) తెలుసుకొని, వారి అకౌంట్ నుంచి OMR 10,000 విత్డ్రా చేసుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. “బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు నమ్మించి ఒక మహిళను మోసం చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతను తన సమాచారాన్ని బ్యాంక్తో అప్డేట్ చేయమని మరియు అతనికి OTPని చెప్పాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన బాధిత మహిళ ఓటీపీ చెప్పగానే, ఆమె అకౌంట్ నుంచి OMR 10,000 కంటే ఎక్కువ మొత్తం విత్డ్రా అయింది." అని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







