ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ
- May 24, 2024
మస్కట్: బ్యాంక్ ఉద్యోగి పేరిట మహిళను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అని చెప్పి బాధిత మహిళ నుంచి వన్ టైమ్ పిన్ (OTP) తెలుసుకొని, వారి అకౌంట్ నుంచి OMR 10,000 విత్డ్రా చేసుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. “బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు నమ్మించి ఒక మహిళను మోసం చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతను తన సమాచారాన్ని బ్యాంక్తో అప్డేట్ చేయమని మరియు అతనికి OTPని చెప్పాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన బాధిత మహిళ ఓటీపీ చెప్పగానే, ఆమె అకౌంట్ నుంచి OMR 10,000 కంటే ఎక్కువ మొత్తం విత్డ్రా అయింది." అని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!