ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ
- May 24, 2024
మస్కట్: బ్యాంక్ ఉద్యోగి పేరిట మహిళను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అని చెప్పి బాధిత మహిళ నుంచి వన్ టైమ్ పిన్ (OTP) తెలుసుకొని, వారి అకౌంట్ నుంచి OMR 10,000 విత్డ్రా చేసుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. “బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు నమ్మించి ఒక మహిళను మోసం చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతను తన సమాచారాన్ని బ్యాంక్తో అప్డేట్ చేయమని మరియు అతనికి OTPని చెప్పాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన బాధిత మహిళ ఓటీపీ చెప్పగానే, ఆమె అకౌంట్ నుంచి OMR 10,000 కంటే ఎక్కువ మొత్తం విత్డ్రా అయింది." అని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









