హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 25, 2024
కువైట్: ఐదవ రింగ్ రోడ్డులోని హవల్లీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ జాతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అల్బిన్ జోసెఫ్ ఐదో రింగ్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 51 ఏళ్ల అల్బిన్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అతను విద్యుత్ మరియు నీటి అథారిటీ (MEW) మంత్రిత్వ శాఖతో పని చేస్తున్నారు. అల్బిన్ కు భార్య బిందు, పిల్లలు అన్నా, అన్నేమేరీ, ఆండ్రియా ఉన్నారు. వారందరూ కువైట్లోనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!