హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 25, 2024![1 హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి](https://www.maagulf.com/godata/articles/202405/ccc_1716637880.jpg)
కువైట్: ఐదవ రింగ్ రోడ్డులోని హవల్లీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ జాతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అల్బిన్ జోసెఫ్ ఐదో రింగ్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 51 ఏళ్ల అల్బిన్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అతను విద్యుత్ మరియు నీటి అథారిటీ (MEW) మంత్రిత్వ శాఖతో పని చేస్తున్నారు. అల్బిన్ కు భార్య బిందు, పిల్లలు అన్నా, అన్నేమేరీ, ఆండ్రియా ఉన్నారు. వారందరూ కువైట్లోనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..