హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 25, 2024
కువైట్: ఐదవ రింగ్ రోడ్డులోని హవల్లీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ జాతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అల్బిన్ జోసెఫ్ ఐదో రింగ్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 51 ఏళ్ల అల్బిన్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అతను విద్యుత్ మరియు నీటి అథారిటీ (MEW) మంత్రిత్వ శాఖతో పని చేస్తున్నారు. అల్బిన్ కు భార్య బిందు, పిల్లలు అన్నా, అన్నేమేరీ, ఆండ్రియా ఉన్నారు. వారందరూ కువైట్లోనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









