2027లో 11వ వరల్డ్ వాటర్ ఫోరమ్కు సౌదీ ఆతిథ్యం
- May 26, 2024
జకార్తా: 2027లో జరిగే 11వ వరల్డ్ వాటర్ ఫోరమ్కు సౌదీ అరేబియా హోస్ట్గా ఎంపికైంది. ఇండోనేషియాలో జరిగిన ఫోరమ్ 10వ సెషన్ ముగింపు కార్యక్రమంలో వివిధ అంతర్జాతీయ సంస్థలతో పాటు 160 దేశాలకు చెందిన దేశాధినేతలు, మంత్రులు, అధికారులు హాజరైన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. రాబోయే ఫోరమ్ "యాక్షన్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే థీమ్తో ప్రపంచ నీటి సమస్యలపై చర్చించనున్నారు. అవకాశం ఇచ్చినందుకు పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రి ఇంజనీర్ అబ్దుల్రహ్మాన్ అల్-ఫద్లీ కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ డొమైన్లో సౌదీ అరేబియా యొక్క అంతర్జాతీయ స్థితిని బలోపేతం చేయడంలో ఈ మద్దతు కీలకమైందని, ఈ ముఖ్యమైన ప్రపంచ ఈవెంట్ను నిర్వహించే ప్రత్యేకతను సాధించిపెట్టిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







