జరిమానా చెల్లింపు సేవలపై RTA ఆంక్షలు..!
- May 27, 2024
దుబాయ్: మే 26 నుండి వాహన జరిమానాలను కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్ల ద్వారా చెల్లింపులను నిలిపివేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వినియోగదారులు జరిమానాలను డిజిటల్ పద్ధతిలో చెల్లించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీన్ని RTA వెబ్సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చని తెలిపింది. జరిమానాలను నివాసితులు ఇప్పుడు అప్డేట్ చేసిన యాప్ వెర్షన్ ద్వారా అంతరాయం లేకుండా చెల్లింపులు చేయవచ్చన తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









