జరిమానా చెల్లింపు సేవలపై RTA ఆంక్షలు..!
- May 27, 2024
దుబాయ్: మే 26 నుండి వాహన జరిమానాలను కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్ల ద్వారా చెల్లింపులను నిలిపివేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వినియోగదారులు జరిమానాలను డిజిటల్ పద్ధతిలో చెల్లించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీన్ని RTA వెబ్సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చని తెలిపింది. జరిమానాలను నివాసితులు ఇప్పుడు అప్డేట్ చేసిన యాప్ వెర్షన్ ద్వారా అంతరాయం లేకుండా చెల్లింపులు చేయవచ్చన తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









