ఫుడ్ పాయిజనింగ్.. వాణిజ్య సంస్థ మూసివేత..!
- May 27, 2024
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని హఫర్ అల్-బాతిన్లో ఫుడ్ పాయిజనింగ్ నివేదికల నేపథ్యంలో స్థానిక అధికారులు ఒక వాణిజ్య సంస్థను మూసివేశారు. ఆరోగ్య శాఖ మరియు హఫ్ర్ అల్-బాటిన్ మయోరల్టీలోని ఫుడ్ లేబొరేటరీ క్షేత్ర బృందాలు అత్యవసర కేసుల సమయంలో తీసుకుంటున్న ఆరోగ్య ప్రోటోకాల్లకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సంఘటన కారణాలను నిర్ధారించడానికి నమూనాలను పరిశీలించేందుకు ప్రయోగశాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజారోగ్యం మరియు భద్రతను నిర్వహించడానికి అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









