ఫుడ్ పాయిజనింగ్.. వాణిజ్య సంస్థ మూసివేత..!
- May 27, 2024
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని హఫర్ అల్-బాతిన్లో ఫుడ్ పాయిజనింగ్ నివేదికల నేపథ్యంలో స్థానిక అధికారులు ఒక వాణిజ్య సంస్థను మూసివేశారు. ఆరోగ్య శాఖ మరియు హఫ్ర్ అల్-బాటిన్ మయోరల్టీలోని ఫుడ్ లేబొరేటరీ క్షేత్ర బృందాలు అత్యవసర కేసుల సమయంలో తీసుకుంటున్న ఆరోగ్య ప్రోటోకాల్లకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సంఘటన కారణాలను నిర్ధారించడానికి నమూనాలను పరిశీలించేందుకు ప్రయోగశాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజారోగ్యం మరియు భద్రతను నిర్వహించడానికి అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







