అబుదాబిలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు..వదంతులేనా?
- May 30, 2024
అబుదాబి: అబుదాబిలో ట్రాఫిక్ జరిమానాలను 50 శాతం తగ్గించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. "50 శాతం ట్రాఫిక్ జరిమానా తగ్గింపు" ఇస్తున్నట్లు సోషల్ మీడియా పుకార్లను అబుదాబి పోలీసులు ఖండించారు. అయితే, ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన తేదీ నుండి 60 రోజులలోపు చెల్లించే వారికి పెనాల్టీలపై 35 శాతం తగ్గింపు లభిస్తుందని అబుదాబి పోలీసులు తెలిపారు. 60 రోజుల తర్వాత మరియు ఒక సంవత్సరం వరకు చెల్లిస్తే, జరిమానా 25 శాతం తగ్గించబడుతుంది. కాగా, యూఏఈలో తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం తీవ్రమైన నేరం అని, 200,000 దిర్హంల వరకు జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!