బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్
- June 01, 2024
మస్కట్: 960 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సిబ్బందిని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మంగళవారం నాడు మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్714 విమానంలో సురభి ఖాతున్ అనే ఫ్లైట్ అటెండెంట్ కన్నూర్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. తనిఖీల అనంతరం ఆమె వద్ద నుంచి 960 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పురీషనాళంలో బంగారం పేస్ట్ రూపంలో దాచినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..