బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్
- June 01, 2024
మస్కట్: 960 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సిబ్బందిని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మంగళవారం నాడు మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్714 విమానంలో సురభి ఖాతున్ అనే ఫ్లైట్ అటెండెంట్ కన్నూర్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. తనిఖీల అనంతరం ఆమె వద్ద నుంచి 960 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పురీషనాళంలో బంగారం పేస్ట్ రూపంలో దాచినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









