నేరాలకు చెక్.. RAKలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్
- June 05, 2024
యూఏఈ: ప్రధాన రహదారి భద్రతా ప్రాజెక్ట్ కింద రస్ అల్ ఖైమాలో కొన్ని వాహనాలను కొత్త వ్యవస్థ ట్రాక్ చేయనున్నారు. ఈ 'వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' ఎమిరేట్లో నేరాలను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నుయిమి అన్నారు. భద్రతా రక్షణ అవసరమయ్యే వాహనాలపై ట్రాకర్ ఉపయోగించబడుతుందని, ఈ సేవ ఎలక్ట్రానిక్గా అందుబాటులో ఉంటుందని మేజర్ జనరల్ అల్ నుయిమి తెలిపారు. పబ్లిక్ రిసోర్సెస్ అథారిటీ సహకారంతో వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









