నేరాలకు చెక్.. RAKలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్
- June 05, 2024
యూఏఈ: ప్రధాన రహదారి భద్రతా ప్రాజెక్ట్ కింద రస్ అల్ ఖైమాలో కొన్ని వాహనాలను కొత్త వ్యవస్థ ట్రాక్ చేయనున్నారు. ఈ 'వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' ఎమిరేట్లో నేరాలను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నుయిమి అన్నారు. భద్రతా రక్షణ అవసరమయ్యే వాహనాలపై ట్రాకర్ ఉపయోగించబడుతుందని, ఈ సేవ ఎలక్ట్రానిక్గా అందుబాటులో ఉంటుందని మేజర్ జనరల్ అల్ నుయిమి తెలిపారు. పబ్లిక్ రిసోర్సెస్ అథారిటీ సహకారంతో వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







