నేరాలకు చెక్.. RAKలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్
- June 05, 2024
యూఏఈ: ప్రధాన రహదారి భద్రతా ప్రాజెక్ట్ కింద రస్ అల్ ఖైమాలో కొన్ని వాహనాలను కొత్త వ్యవస్థ ట్రాక్ చేయనున్నారు. ఈ 'వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' ఎమిరేట్లో నేరాలను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నుయిమి అన్నారు. భద్రతా రక్షణ అవసరమయ్యే వాహనాలపై ట్రాకర్ ఉపయోగించబడుతుందని, ఈ సేవ ఎలక్ట్రానిక్గా అందుబాటులో ఉంటుందని మేజర్ జనరల్ అల్ నుయిమి తెలిపారు. పబ్లిక్ రిసోర్సెస్ అథారిటీ సహకారంతో వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..