రామోజీగ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత..
- June 08, 2024
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి.. నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆయనకి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ఆయన పార్ధివ దేహాన్ని ఫిలింసిటీలోని నివాసానికి తరలించనున్నారు. రామోజీరావు కన్నుమూసారన్న వార్తతో ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి చెందుతున్నారు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









