23,000 ఫేక్ 'జంజామ్ వాటర్' బాటిల్స్ సీజ్
- June 08, 2024
కువైట్: అమ్మకానికి సిద్ధంగా ఉన్న 23,000 కల్తీ "జంజామ్ వాటర్" బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హవల్లి తనిఖీ నియంత్రణ బృందం హవల్లీ ప్రాంతంలోని ఒక గోదామును సీజ్ చేశామని, కల్తీ "జంజామ్ వాటర్"ని అమ్మకానికి సిద్ధం చేసిన గోదామును సీజ్ చేసినట్టు తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









