23,000 ఫేక్ 'జంజామ్ వాటర్' బాటిల్స్ సీజ్
- June 08, 2024
కువైట్: అమ్మకానికి సిద్ధంగా ఉన్న 23,000 కల్తీ "జంజామ్ వాటర్" బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హవల్లి తనిఖీ నియంత్రణ బృందం హవల్లీ ప్రాంతంలోని ఒక గోదామును సీజ్ చేశామని, కల్తీ "జంజామ్ వాటర్"ని అమ్మకానికి సిద్ధం చేసిన గోదామును సీజ్ చేసినట్టు తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







