ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాజు సల్మాన్
- June 17, 2024
జెడ్డా: ఈద్ అల్-అదా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, ప్రవాసులు మరియు ముస్లింలకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తన X ప్లాట్ఫారమ్లో రాజు శుభాకాంక్షలు తెలిపారు. “దేవుడు మాకు మరియు మీకు మంచితనం, ఆశీర్వాదాలతో ఈద్ను తిరిగి తీసుకురావాలి. హజ్ యాత్రికుల భక్తి, విధేయతను అంగీకరించమని మేము సర్వశక్తిమంతుడైన దేవుడిని కోరుతున్నాము. ”అని తెలిపారు. సౌదీ అరేబియా మరియు దాని ప్రజలకు, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు , అదే సమయంలో మొత్తం ప్రపంచానికి భద్రత మరియు స్థిరత్వాన్ని శాశ్వతం చేయాలని ప్రార్థించారు. అదే సమయంలో కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఈద్ అల్-అదా సందర్భంగా ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









