వాణిజ్య సంబంధాలపై చర్చించిన భారత రాయబారి
- June 21, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఆర్థిక మంత్రి మరియు ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల సహాయ మంత్రి డాక్టర్ అన్వర్ అల్-ముదాఫ్తో కీలక చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ చర్చలో అక్రిడిటింగ్ బిల్లులు, భారతదేశంలోని స్థానిక కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలకు చెల్లింపు, ఇ-చెల్లింపులకు మారే అవకాశాలు ఉన్నాయి. భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ చర్చలలో సమీక్షించారు. దేశంలోని భారతీయ కంపెనీలు ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి కూడా భారత రాయబారి చర్చించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







