TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- July 01, 2024
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆన్లైన్ పేమెంట్ యాప్లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే,) బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి TGSPDCL వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించాలి అని పేర్కోంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









