15 మంది ఫిలిప్పియన్లకు రమదాన్ సందర్భంగా క్షమాపణ
- June 13, 2016
మనీలా : రంజాన్ ప్రారంభంలో 15 మంది ఫిలిపినో కార్మికులు జైలు పాలయ్యారు. కతర్ జైలులో ఉన్న వీరి విడుదలకు కతర్ ఎమిర్ చేసిన కృషి కి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో కృతజ్ఞతలు తెలిపారు .
షేక్ [హమద్] బిన్ ఖలీఫా అల్ థానీ, వారిని క్షమిస్తున్నట్లు పేర్కోవడం పట్ల మేము కతర్ ఎమిర్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అక్వినో యొక్క ప్రతినిధి కమ్యూనికేషన్స్ కార్యదర్శి హీర్మినియో కలోమ జూనియర్ తెలిపారు.ఇది ఫిలిప్పీన్స్ మరియు కతర్ మధ్య మంచి సంబంధం కొనసాగింపుగా అభివృద్ధి అని ఆయన చెప్పారు.
ఫిలిపినో కార్మికులని క్షమించదాంతో వారిని స్వదేశానికి పంపడానికి సన్నాహాలు చురుగ్గా కొనసాగుతున్నాయని మనీలా విదేశాంగ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఖైదీలను పేర్లు విడుదల చేయలేదు. 172,000 విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) ఖతార్ ఆతిథ్యం ఇస్తుంది. వీరిలో 23,000 మంది నిపుణులుగా ఉన్నారు. అలాగే 86,000 మంది అత్యంత నైపుణ్యం గలవారు ; 30,000 సెమీ లేదా తక్కువ నైపుణ్యం గల కార్మికులు కాగా 30000 మంది గృహ సేవ కార్మికులుగా ఉన్నారని కార్మిక శాఖ పేర్కొంది.
2014 లో 85.510 నుండి 2015 లో 104.872 మంది కతర్ లో ఉన్నారని , 19.362 మందితో యొక్క పెరుగుదల జరిగిందని ఫిలిప్పీన్ విదేశీ ఉపాధి అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.10 మిలియన్ కంటే ఎక్కువ విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆధారపడి ఉన్నారని, 100 మిలియన్ల దేశ జనాభాలో 10 శాతం ఈ సంఖ్య పెరిగిందని అన్నారు..
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









