15 మంది ఫిలిప్పియన్లకు రమదాన్ సందర్భంగా క్షమాపణ
- June 13, 2016
మనీలా : రంజాన్ ప్రారంభంలో 15 మంది ఫిలిపినో కార్మికులు జైలు పాలయ్యారు. కతర్ జైలులో ఉన్న వీరి విడుదలకు కతర్ ఎమిర్ చేసిన కృషి కి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో కృతజ్ఞతలు తెలిపారు .
షేక్ [హమద్] బిన్ ఖలీఫా అల్ థానీ, వారిని క్షమిస్తున్నట్లు పేర్కోవడం పట్ల మేము కతర్ ఎమిర్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అక్వినో యొక్క ప్రతినిధి కమ్యూనికేషన్స్ కార్యదర్శి హీర్మినియో కలోమ జూనియర్ తెలిపారు.ఇది ఫిలిప్పీన్స్ మరియు కతర్ మధ్య మంచి సంబంధం కొనసాగింపుగా అభివృద్ధి అని ఆయన చెప్పారు.
ఫిలిపినో కార్మికులని క్షమించదాంతో వారిని స్వదేశానికి పంపడానికి సన్నాహాలు చురుగ్గా కొనసాగుతున్నాయని మనీలా విదేశాంగ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఖైదీలను పేర్లు విడుదల చేయలేదు. 172,000 విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) ఖతార్ ఆతిథ్యం ఇస్తుంది. వీరిలో 23,000 మంది నిపుణులుగా ఉన్నారు. అలాగే 86,000 మంది అత్యంత నైపుణ్యం గలవారు ; 30,000 సెమీ లేదా తక్కువ నైపుణ్యం గల కార్మికులు కాగా 30000 మంది గృహ సేవ కార్మికులుగా ఉన్నారని కార్మిక శాఖ పేర్కొంది.
2014 లో 85.510 నుండి 2015 లో 104.872 మంది కతర్ లో ఉన్నారని , 19.362 మందితో యొక్క పెరుగుదల జరిగిందని ఫిలిప్పీన్ విదేశీ ఉపాధి అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.10 మిలియన్ కంటే ఎక్కువ విదేశీ ఫిలిపినో కార్మికులు (OFWs) మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆధారపడి ఉన్నారని, 100 మిలియన్ల దేశ జనాభాలో 10 శాతం ఈ సంఖ్య పెరిగిందని అన్నారు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







