కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
- July 03, 2024
కువైట్: క్షమాభిక్ష కాలం ముగియడంతో కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అనేక మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. వారి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఎమర్జెన్సీ లైన్ 112 ద్వారా ఎవరైనా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి గురించిన సమాచారాన్ని నివేదించమని పౌరులను కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







