కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
- July 03, 2024
కువైట్: క్షమాభిక్ష కాలం ముగియడంతో కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అనేక మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. వారి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఎమర్జెన్సీ లైన్ 112 ద్వారా ఎవరైనా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి గురించిన సమాచారాన్ని నివేదించమని పౌరులను కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









