కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
- July 03, 2024
కువైట్: క్షమాభిక్ష కాలం ముగియడంతో కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అనేక మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. వారి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఎమర్జెన్సీ లైన్ 112 ద్వారా ఎవరైనా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి గురించిన సమాచారాన్ని నివేదించమని పౌరులను కోరింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..