కువైట్ రెసిడెన్సీ చట్టం.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
- July 03, 2024
కువైట్: క్షమాభిక్ష కాలం ముగియడంతో కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అనేక మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. వారి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఎమర్జెన్సీ లైన్ 112 ద్వారా ఎవరైనా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి గురించిన సమాచారాన్ని నివేదించమని పౌరులను కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







