బహ్రెయిన్ లో కుటుంబానికో కారు.. పాలసీపై జోరుగా చర్చ..!
- July 03, 2024
మనామా: బహ్రెయిన్ పెరుగుతున్న ట్రాఫిక్ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇది నివాసితులతోపాటు మౌలిక సదుపాయాలపై అధిక ప్రభావం చూపుతోంది. రోడ్లపై వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రతి కుటుంబానికి కేవలం ఒక కారుని పరిమితం చేసే పాలసీపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఒక్కో కుటుంబానికి ఒక కారు పాలసీ రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడంతోపాటు రోడ్లపై నెలకొన్న ట్రాఫిక్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా తగ్గించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. "రోడ్డుపై తక్కువ కార్లు అంటే తక్కువ ఇంధన వినియోగం, తక్కువ ఉద్గారాలు మరియు మా పట్టణ ప్రణాళికపై ఒత్తిడి తగ్గుతుంది" అని నివాసి అబెల్ చెప్పారు. ఇది మరింత నివాసయోగ్యమైన మరియు పర్యావరణ అనుకూలమైన బహ్రెయిన్కు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







