బహ్రెయిన్ లో కుటుంబానికో కారు.. పాలసీపై జోరుగా చర్చ..!
- July 03, 2024
మనామా: బహ్రెయిన్ పెరుగుతున్న ట్రాఫిక్ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇది నివాసితులతోపాటు మౌలిక సదుపాయాలపై అధిక ప్రభావం చూపుతోంది. రోడ్లపై వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రతి కుటుంబానికి కేవలం ఒక కారుని పరిమితం చేసే పాలసీపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఒక్కో కుటుంబానికి ఒక కారు పాలసీ రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడంతోపాటు రోడ్లపై నెలకొన్న ట్రాఫిక్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా తగ్గించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. "రోడ్డుపై తక్కువ కార్లు అంటే తక్కువ ఇంధన వినియోగం, తక్కువ ఉద్గారాలు మరియు మా పట్టణ ప్రణాళికపై ఒత్తిడి తగ్గుతుంది" అని నివాసి అబెల్ చెప్పారు. ఇది మరింత నివాసయోగ్యమైన మరియు పర్యావరణ అనుకూలమైన బహ్రెయిన్కు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







