టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్..
- July 09, 2024
న్యూ ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై షా చెప్పారు.
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పు ప్రక్రియలను గంభీర్ చాలా దగ్గర నుంచి చూశాడు. తన కెరీర్లో ఎన్నో కష్టాలను తట్టుకుని వివిధ పాత్రల్లో రాణించాడు. భారత క్రికెట్ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ఇండియా పట్ల అతని అవగాహన, ముందుచూపు, తన అనుభవంతో కోచింగ్ పాత్రను అతడు సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని నమ్ముతున్నాను. అని జై షా అన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







