టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్..
- July 09, 2024
న్యూ ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై షా చెప్పారు.
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పు ప్రక్రియలను గంభీర్ చాలా దగ్గర నుంచి చూశాడు. తన కెరీర్లో ఎన్నో కష్టాలను తట్టుకుని వివిధ పాత్రల్లో రాణించాడు. భారత క్రికెట్ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ఇండియా పట్ల అతని అవగాహన, ముందుచూపు, తన అనుభవంతో కోచింగ్ పాత్రను అతడు సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని నమ్ముతున్నాను. అని జై షా అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







