టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్..
- July 09, 2024న్యూ ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జై షా చెప్పారు.
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పు ప్రక్రియలను గంభీర్ చాలా దగ్గర నుంచి చూశాడు. తన కెరీర్లో ఎన్నో కష్టాలను తట్టుకుని వివిధ పాత్రల్లో రాణించాడు. భారత క్రికెట్ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ఇండియా పట్ల అతని అవగాహన, ముందుచూపు, తన అనుభవంతో కోచింగ్ పాత్రను అతడు సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని నమ్ముతున్నాను. అని జై షా అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!