2023లో 951 అక్రమాలు, అధికార దుర్వినియోగ కేసులు
- July 10, 2024
మస్కట్: 2023లో 951 ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలు, అధికార దుర్వినియోగ కేసులను పరిష్కరించినట్టు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) వెల్లడించింది. ఈ మేరకు ఒక సమగ్ర వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023 వార్షిక ఆడిట్ ప్లాన్ను అనుసరించి వివిధ ప్రభుత్వ యూనిట్లు, అధికారులు, పెట్టుబడులు మరియు కంపెనీలలో ఆడిట్ కార్యకలాపాలను నిర్వహించామని, 187 ఆడిట్ నివేదికలను ఇచ్చామని తెలిపింది. నేర సంబంధమైన ఆడిట్ నివేదికలను తదుపరి చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగానికి రిఫర్ చేసినట్లు పేర్కొంది. 2023లో 951 ఫిర్యాదులు అందాయని, వీటిల్లో 87% కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









