2023లో 951 అక్రమాలు, అధికార దుర్వినియోగ కేసులు
- July 10, 2024
మస్కట్: 2023లో 951 ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలు, అధికార దుర్వినియోగ కేసులను పరిష్కరించినట్టు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) వెల్లడించింది. ఈ మేరకు ఒక సమగ్ర వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023 వార్షిక ఆడిట్ ప్లాన్ను అనుసరించి వివిధ ప్రభుత్వ యూనిట్లు, అధికారులు, పెట్టుబడులు మరియు కంపెనీలలో ఆడిట్ కార్యకలాపాలను నిర్వహించామని, 187 ఆడిట్ నివేదికలను ఇచ్చామని తెలిపింది. నేర సంబంధమైన ఆడిట్ నివేదికలను తదుపరి చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగానికి రిఫర్ చేసినట్లు పేర్కొంది. 2023లో 951 ఫిర్యాదులు అందాయని, వీటిల్లో 87% కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







