పారిస్ లో ఉగ్రవాద దాడి ఇద్దరు మృతి
- June 14, 2016
పారిస్లోని మాగ్నావిల్ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడింది తామేనని ఘటన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









