పారిస్ లో ఉగ్రవాద దాడి ఇద్దరు మృతి
- June 14, 2016
పారిస్లోని మాగ్నావిల్ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడింది తామేనని ఘటన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







