వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు dhs15 మిలియన్ల పరిహారం
- July 19, 2024
యూఏఈ: ఇటీవలి వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న వ్యక్తులకు పరిహారం విలువను Dhs50,000కు పెంచుతూ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డా. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పరిహారం Dhs15.330 మిలియన్లుగా అంచనా వేయబడిందని, దీని వలన 618 కేసులకు ప్రయోజనం చేకూరుతుందని, సంబంధించిన లబ్ధిదారులకు పరిహారం పంపిణీని వెంటనే ప్రారంభించాలని షార్జా సామాజిక సేవల విభాగాన్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









