సౌదీ అరేబియాలో ఫుడ్ ఫ్రాడ్.. ముగ్గురు ప్రవాసులే కారణం..!
- July 22, 2024
రియాద్: ముగ్గురు ప్రవాసులు ఆహార ఉత్పత్తులకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని ఆర్థిక నేరాల ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఉత్పత్తులు గడువు ముగిసినవని, సరిగ్గా నిల్వ చేయనివి అని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిందితులు 55 టన్నులకు పైగా ఉన్న పౌల్ట్రీని ప్రదర్శించి, నిల్వ చేశారని, వాటిని తప్పుడు లేబుల్లతో తిరిగి ప్యాక్ చేసి, ఉత్పత్తి తేదీలలో మార్పులు చేసి విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కోర్టుకు తరలించామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నేరపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చట్టపరంగా భారీ జరిమానాలను విధించాలని కోరింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







