సౌదీ అరేబియాలో ఫుడ్ ఫ్రాడ్.. ముగ్గురు ప్రవాసులే కారణం..!
- July 22, 2024
రియాద్: ముగ్గురు ప్రవాసులు ఆహార ఉత్పత్తులకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని ఆర్థిక నేరాల ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఉత్పత్తులు గడువు ముగిసినవని, సరిగ్గా నిల్వ చేయనివి అని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిందితులు 55 టన్నులకు పైగా ఉన్న పౌల్ట్రీని ప్రదర్శించి, నిల్వ చేశారని, వాటిని తప్పుడు లేబుల్లతో తిరిగి ప్యాక్ చేసి, ఉత్పత్తి తేదీలలో మార్పులు చేసి విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కోర్టుకు తరలించామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నేరపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చట్టపరంగా భారీ జరిమానాలను విధించాలని కోరింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









