విషాదం.. కారును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. ముగ్గురు తోబుట్టువులు మృతి
- July 22, 2024
యూఏఈ: ఆదివారం ఫుజైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఫుజైరాలోని దిబ్బా ఘోబ్ రోడ్లో డీజిల్ ట్యాంకర్ ప్రైవేట్ కారును ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ముగ్గురు తోబుట్టువులు అహ్మద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (1 సంవత్సరం), ఈద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (5 సంవత్సరాలు), మీరా ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమాహి (8 సంవత్సరాలు) ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గోబ్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







