విషాదం.. కారును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. ముగ్గురు తోబుట్టువులు మృతి
- July 22, 2024
యూఏఈ: ఆదివారం ఫుజైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఫుజైరాలోని దిబ్బా ఘోబ్ రోడ్లో డీజిల్ ట్యాంకర్ ప్రైవేట్ కారును ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ముగ్గురు తోబుట్టువులు అహ్మద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (1 సంవత్సరం), ఈద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (5 సంవత్సరాలు), మీరా ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమాహి (8 సంవత్సరాలు) ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గోబ్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









