విషాదం.. కారును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. ముగ్గురు తోబుట్టువులు మృతి
- July 22, 2024
యూఏఈ: ఆదివారం ఫుజైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఫుజైరాలోని దిబ్బా ఘోబ్ రోడ్లో డీజిల్ ట్యాంకర్ ప్రైవేట్ కారును ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ముగ్గురు తోబుట్టువులు అహ్మద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (1 సంవత్సరం), ఈద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (5 సంవత్సరాలు), మీరా ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమాహి (8 సంవత్సరాలు) ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గోబ్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







