అశ్విన్ బాబు భారీగానే ప్లాన్ చేశాడుగా
- July 22, 2024
‘‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అశ్విన్ బాబు. టీవీ యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్కి సోదరుడైన అశ్విన్ బాబు కెరీర్లో ‘రాజు గారి గది’ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్లేమీ లేవు.
‘రాజుగారి గది’ కోసం దెయ్యాల కాన్సెప్ట్ తీసుకుంటే, తాజాగా శివుడి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు అశ్విన్ బాబు. అదే ‘శివం భజే’. సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1 ని రిలీజ్కి సిద్ధమవుతోంది.
అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజువల్స్ బాగున్నాయ్. క్వాలిటీ కూడా రిచ్గా కనిపిస్తోంది. పరమేశ్వరుడి రూపాన్ని రివీల్ చేయలేదు కానీ, డివైన్ వైబ్స్ స్క్రీన్పై అదిరిపోయేలా వుండబోతున్నాయని హింట్ ఇచ్చారు.
ఫుల్ ఆఫ్ యాక్షన్ మరియు ఆధ్యాత్మిక కళ కనిపిస్తోంది ఈ సినిమాలో. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా అశ్విన్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









