అశ్విన్ బాబు భారీగానే ప్లాన్ చేశాడుగా
- July 22, 2024
‘‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అశ్విన్ బాబు. టీవీ యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్కి సోదరుడైన అశ్విన్ బాబు కెరీర్లో ‘రాజు గారి గది’ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్లేమీ లేవు.
‘రాజుగారి గది’ కోసం దెయ్యాల కాన్సెప్ట్ తీసుకుంటే, తాజాగా శివుడి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు అశ్విన్ బాబు. అదే ‘శివం భజే’. సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1 ని రిలీజ్కి సిద్ధమవుతోంది.
అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజువల్స్ బాగున్నాయ్. క్వాలిటీ కూడా రిచ్గా కనిపిస్తోంది. పరమేశ్వరుడి రూపాన్ని రివీల్ చేయలేదు కానీ, డివైన్ వైబ్స్ స్క్రీన్పై అదిరిపోయేలా వుండబోతున్నాయని హింట్ ఇచ్చారు.
ఫుల్ ఆఫ్ యాక్షన్ మరియు ఆధ్యాత్మిక కళ కనిపిస్తోంది ఈ సినిమాలో. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా అశ్విన్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









