ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్ కు దారి మళ్లింపు..!
- July 22, 2024
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి నుంచి ఢిల్లీ కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మస్కట్ కు మళ్లించాడు. మస్కట్లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.
అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం







