ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్ కు దారి మళ్లింపు..!
- July 22, 2024
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి నుంచి ఢిల్లీ కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మస్కట్ కు మళ్లించాడు. మస్కట్లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.
అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







