ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్ కు దారి మళ్లింపు..!
- July 22, 2024
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి నుంచి ఢిల్లీ కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మస్కట్ కు మళ్లించాడు. మస్కట్లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.
అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









