బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదులో ఉమ్మడి ప్రార్ధనలు
- July 04, 2015
అరబ్, ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసేవారికి చెంపపెట్టులాగా బహ్రెయిన్ ప్రజలు నిలిచారని, ఇస్లామిక్ ఆఫైర్స్ మరియు ఎండోమెంట్స్ మినిస్టర్ షేక్ హలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా ఉద్ఘాటించారు. అంతేకాకుండా బహ్రెయిన్ ఆధునికీకరణకు, సౌభాతృత్వానికి, ఇస్లామీయ ఐక్యతకు, దేశభక్తికి మారుపేరని ఆయన అన్నారు. బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదు ఇమామ్ షేక్ నస్సెర్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఇక్కడి రెండు ముస్లిం తెగల ప్రజలతో ఉమ్మడి ప్రార్ధనలు జరిపించి, తమ ప్రజలు కష్టసమయంలో కూడా అసమాన ఐక్యతకు ప్రతీకలని నిరూపించారన్నారు. బహ్రెయిన్ లోనున్న రెండు ముస్లిం తెగల వారు ఎ-అలీ గ్రాండ్ మసీదులో కలసి ప్రార్ధనలు చేయడం, టెర్రరిజానికి, విఛ్ఛిన్నకర శక్తులకు తమ మాతృ భూమి కోసం తాము క్లిష్ట సమయంలో మరింత ఒక్కతౌతామని తిరుగులేని జవాబునిచ్చినట్టైoదని తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









