భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్
- August 01, 2024
మస్కట్: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఒమాన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్కు సంతాపాన్ని తెలియజేసారు. “ప్రళయాలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపించారు. " అని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









