భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్
- August 01, 2024
మస్కట్: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఒమాన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్కు సంతాపాన్ని తెలియజేసారు. “ప్రళయాలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపించారు. " అని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









