భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్
- August 01, 2024
మస్కట్: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఒమాన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్కు సంతాపాన్ని తెలియజేసారు. “ప్రళయాలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపించారు. " అని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







