ఈత కొడుతూ ఒకరి మృతి.. నలుగురిని రక్షించిన పోలీసులు
- August 01, 2024
మస్కట్: నీటిలో మునిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) రక్షించారు. సీబ్లోని విలాయత్లోని అల్-సఫినాట్ ప్రాంతంలో ఈత కొడుతూ ఐదుగురు పౌరులు మునిగిపోయారని సమాచారం అందగానే, తక్షణ చర్యలు తీసుకోవడంతో వారిలో నలుగురు ప్రాణాలతో బయటపడగా, ఐదవ వ్యక్తి చనిపోయాడని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈత కొట్టేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని మరియు జాగ్రత్తగా ఉండాలని ROP బీచ్కి వెళ్లేవారికి సూచించింది.
తాజా వార్తలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్









