ఈత కొడుతూ ఒకరి మృతి.. నలుగురిని రక్షించిన పోలీసులు
- August 01, 2024
మస్కట్: నీటిలో మునిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) రక్షించారు. సీబ్లోని విలాయత్లోని అల్-సఫినాట్ ప్రాంతంలో ఈత కొడుతూ ఐదుగురు పౌరులు మునిగిపోయారని సమాచారం అందగానే, తక్షణ చర్యలు తీసుకోవడంతో వారిలో నలుగురు ప్రాణాలతో బయటపడగా, ఐదవ వ్యక్తి చనిపోయాడని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈత కొట్టేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని మరియు జాగ్రత్తగా ఉండాలని ROP బీచ్కి వెళ్లేవారికి సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







