ఖతార్లో ముగియనున్న ట్రాఫిక్ ఫైన్స్ తగ్గింపు ఆఫర్..!
- August 02, 2024
దోహా: ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై జూన్ 1న ప్రారంభమైన 50% తగ్గింపు ఆగస్టు చివరి నాటికి ముగుస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్లో మరియు చుట్టుపక్కల ప్రయాణించే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందున ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొత్త నియమాలు, విధానాలతో పాటు తగ్గింపు ఆఫర్ ను ప్రవేశపెట్టారు. ఖతార్ పౌరులు, నివాసితులు, సందర్శకులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులు తగ్గింపునకు అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధిలో నమోదు చేయబడిన ఉల్లంఘనలకు కూడా తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









